Thursday, 30 July 2026 07:46:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మేల్యే అంజయ్య యాదవ్.

Date : 29 July 2023 06:18 AM Views : 441

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రెస్ క్లబ్ ఏర్పాటుతో ప్రతి ఒక్క జర్నలిస్టుకు గౌరవమని షాద్ నగర్ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టులు అన్నారు. ఈ సందర్బంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న) ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రింట్ మీడియా అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టులు హైదరాబాద్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను కలిసి ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ ఏర్పాటుతో జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమని, షాద్ నగర్ నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు షాద్ నగర్ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దిన దిన అభివృద్ధి చెందుతున్న షాద్ నగర్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చేయూతనివ్వడం ఎంతో సంతోషకరమని ఇందుకు కృషిచేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సేవలు మరువలేము అని అన్నారు. జర్నలిస్టులు ఇండ్ల స్థలాల గురించి విన్నవించగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా వైస్ ప్రెసిడెంట్ రాఘవేందర్ యాదవ్ (రఘు), సుధాకర్, భాస్కర్, రమేష్, ఇలియాస్, సమీ, రాజశేఖర్, ఖాజా సోహైల్, శ్రీకాంత్, భైరమోని, శ్రీహరి రాజు, ఇక్బాల్, శివ, సురేందర్, యాదయ్య, జగన్, మల్లేష్, కార్తిక్, తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :