Saturday, 01 August 2026 12:40:29 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కంటి వెలుగు వైద్య సిబ్బందిని సన్మానించిన మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్...

Date : 29 June 2023 01:43 AM Views : 310

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కంటి వెలుగు వైద్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కంటి సమస్యలతో బాధ పడుతున్న ఎంతోమంది సద్వినియోగం చేసుకోవడం జరిగిందని, కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేసిన వెంటనే అద్దాలు ఇవ్వడంతో పాటు ఆపరేషన్ అవసరమైన వారిని రెఫర్ చేయడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన ఏకాక ప్రభుత్వం తెలంగాణ సర్కారని అన్నారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లు బచ్చలి నరసింహ, ఈగ వెంకట్రాంరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు యుగంధర్, మహ్మద్ ఎజాజ్ (అడ్డు), ప్రదీప్ కుమార్, మలగారి సత్యనారాయణ, అంతటి కోటిలింగం, పోకల శేఖర్ అప్ప, కత్తి చంద్రశేఖర్, వార్డు సభ్యులు, కంటి వెలుగు కార్యక్రమం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: