Thursday, 30 July 2026 06:04:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి కి ఆత్మీయ సన్మానం...

Date : 22 August 2024 09:42 AM Views : 241

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తుంగతుర్తి కి విచ్చేసిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నల్లు ఇంద్రసేనారెడ్డి బిజెపి లో 40 సంవత్సరాలకు పైగా అంకితభావంతో పనిచేసి ఎన్నో ప్రజా పోరాట ఉద్యమాలలో పాల్గొని భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు.విద్యార్థి దశ నుండే సమస్యలపై పోరాడిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి ఒక సామాన్య కార్యకర్తను భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించి త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా పక్షాన, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం..నల్లు ఇంద్రసేనారెడ్డి పుట్టి పెరిగిన ప్రాంతం తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సహకారం అందించేలా కృషి చేయాలని కోరారు.అనంతరం బిజెపి జిల్లా, మండలాల నాయకులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి కి పూల బొకేలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్రావు, సంకినేని వరుణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, అసెంబ్లీ కన్వీనర్లు కాప రవికుమార్, కర్నాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్ , మండల అధ్యక్షులు గాజుల మహేందర్, జిల్లా నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, అంబల్ల నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: