Thursday, 30 July 2026 11:44:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం...

Date : 29 February 2024 08:29 AM Views : 298

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు గ్యారెంటీ లైన 500 రూపాయలకే గ్యాస్ బండ,200 యూనిట్ల ఉచిత కరెంట్ ను అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వనమా గాంధీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో తొలుత రెండు సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ అమలు చేశారని,మరో రెండు పథకాలను నిన్నటి నుండి అమలు చేస్తున్నారని మొత్తం మీద సీఎం రేవంత్ పేదల పక్షపాతి అని వారు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని,ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన అమలు చేస్తున్నారని వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పరసా వెంకటి,వేముల రమణ,దుబ్బాకుల రాము, రావుల ఉదయ్ కిరణ్,మరకాల లక్ష్మారెడ్డి,మాయర కృష్ణయ్య,మడివి నాగేంద్రబాబు,ఇనపనూరి జమలయ్య,లకావత్ రాజు,వీరబోయిన వెంకటేశ్వరరావు,బోడా పద్మ, గోళ్ళ రేణుక తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :